హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణం
ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం (53) నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో మరణించారు. సంవత్సర కాలంగా లాంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వున్న ఫామ్ హౌజ్ లో సోమవారం ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Rest In Peace ..
ReplyDeletehttp://nagnachitram.blogspot.in/2013/12/blog-post_12.html