Monday, November 24, 2014

మహేష్-సమంత-త్రివిక్రమ్ ల స్కిట్


వైజాగ్ హుద్ హుద్ తుఫాను భాధితుల కోసం సినీ ఇండస్ట్రీ మేము సైతం అనే ఫండ్ రైజింగ్ ఈవెంట్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30న జరగనున్న ఈ ఈవెంట్ లో మహేష్-సమంత-త్రివిక్రమ్ లు కలిసి ఒక స్కిట్ ను రెడీ చేశారంట. ఈ మొత్తం వ్యవహారం చాలా సీక్రెట్ గా జరుగుతుండటంతో అదెలా ఉంటుందనేది బయటకు రావడం లేదు. పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమాలోని అహల్య సీన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇలాంటి స్కిట్ ల లో తనకంటూ ప్రత్యేకమైన శైలి వున్న త్రివిక్రమ్ ఆ ఈవెంట్ లో ఎలా రక్తి కట్టిస్తాడనేది వేచి చూడాల్సిందే. 

No comments:

Post a Comment