Saturday, December 6, 2014

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ దుర్మరణం---ఫ్లాష్ న్యూస్


నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మరణించారు. ఈయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఒక ట్రాక్టర్ ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 

No comments:

Post a Comment