నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ దుర్మరణం---ఫ్లాష్ న్యూస్
నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మరణించారు. ఈయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఒక ట్రాక్టర్ ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
No comments:
Post a Comment