హైదరాబాద్ పై తీవ్రవాదులు మరొకసారి తమ పంజా విసిరారు. దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో 18మంది వరకూ మరణించినట్లు సమాచారం. మరొక యాభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి , కోణార్క్ ధియేటర్ల వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే భయంతో ప్రజలు పరుగులు తీయడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.
No comments:
Post a Comment