Wednesday, February 20, 2013

స్పెయిన్లో బన్నీతో కలిసిన ఎన్టీఆర్

                

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతుంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ సినిమా 'ఇద్దరమ్మాయిలతొ' షూటింగ్ కూడా అక్కడే జరుపుకుంటుంది. ఈ  రెండు సినిమాలూ ఒకే ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుండటంతో బాద్ షా యూనిట్ సభ్యులయిన ఎన్టీఆర్, శ్రీనువైట్ల లు ఇద్దరమ్మాయిలతొ సినిమా యూనిట్ ని కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు సినిమాలకూ బండ్ల గణేష్ నిర్మాత కావడం విశేషం.                           

No comments:

Post a Comment